కృష్ణా జిల్లాలో వికటించిన పోలియో చుక్కలు: 30 మందికి అస్వస్థత

కాగా మంగళవారం రాత్రి శరణ్య అనే ఏడాది చిన్నారి మరణించింది. శరణ్య మరణానికి కారణం పోలియో చుక్కలు వికటించడమేనని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కాగా పోలియో చుక్కలు వికటించడమనేది ఉండదని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి శాలినిదేవి అన్నారు. పోలియో చుక్కల వల్ల పిల్లలకు ఎలాంటి సమస్యలు రావన్నారు. అయితే చిన్నారుల్లో అస్వస్థతతకు గల కారణాలు అన్వేషిస్తున్నామని చెప్పారు.












Click it and Unblock the Notifications