వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పరిటాల హత్య కేసులో జగన్పై సిఎం నిజాలు పీఠం కోసమే: టిడిపి
పరిటాల హత్య కేసులో మళ్లీ విచారణ ప్రారంభించాలన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ నిజాలు మాట్లాతున్నప్పటికీ అప్పుడు జగన్ను కాపాడినట్లుగా, ఇప్పుడు హోంమంత్రి సబితారెడ్డి కొడుకును కాపాడుతున్నారని ఆరోపించారు. పరిటాల కేసు విషయంలో ముఖ్యమంత్రి కిరణ్తో పాటు పిఎం మన్మోహన్ సింగ్ను కూడా విచారించాలన్నారు.
Comments
వర్ల రామయ్య కిరణ్ కుమార్ రెడ్డి వైయస్ జగన్ varla ramaiah kiran kumar reddy ys jagan sabitha indra reddy
Story first published: Thursday, January 27, 2011, 15:23 [IST]