నేను జగన్ వెంటే, బాబు ఎలా ఎదిగాడు : జగన్తో భేటీ అనంతరం నల్లపురెడ్డి

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అవినీతిపై పోరాటం చేయడం హస్యాస్పదం అన్నారు. 2 ఎకరాల ఆసామి అయిన చంద్రబాబు 2వేల ఎకరాలకు ఎలా ఎదిగారని ప్రశ్నించారు. అనర్హత విషయమై స్పీకరు తనకు నోటీసులు పంపించినందున అడ్వకేటు ద్వారా నా వాదనలు అనర్హతపై వివరణ ఇస్తానని చెప్పారు. కాగా జగన్ పోలవరం యాత్రకు మద్దతు ఇస్తున్నట్లు మాజీ మంత్రి కొణతాల, బాబురావు చెప్పారు. యాత్రను విజయవంతం చేయాలని ప్రజలను వారు కోరారు.
More From
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications