బిల్లు పెట్టే వరకు పార్లమెంటు సమావేశాలు బహిష్కరించండి: రేవంత్రెడ్డి

కాంగ్రెస్ నేతల్లో పావలా వడ్డీ ఐడియాపై కూడా వాదులటాలకు జరగడం హాస్యాస్పదమని మరో నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వేరుగా అన్నారు. పథకాలపై కూడా నేతలు వాదులాటలు జరుపుకోవడం సిగ్గుచేటు అన్నారు. ఈ సారి అయినా కేంద్రం నుండి ఎరువులు తెచ్చేటప్పుడు మిక్సింగ్ విడివిడిగా తేవాలన్నారు. అమెరికాలో రైతులకు 62 శాతం సబ్సిడీ ఇస్తారని కానీ మన దేశంలో మాత్రం 2.5 శాతం ఇస్తారని అన్నారు. రైతులకు ఇచ్చే సబ్సిడీని పెంచాలని డిమాండ్ చేశారు.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications