ఎవడబ్బ సొమ్మని సోనియాకు ముడుపులు: బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి

8వ తేదిన ఫీజు రీయింబర్సుమెంటుపై ఇందిరాపార్కు వద్ద ఒక్కరోజు నిరాహార దీక్ష చేస్తున్నట్ట కిషన్ రెడ్డి చెప్పారు. యూపిఏ ప్రభుత్వ అవినీతి, అక్రమాలకు వ్యతిరేకంగా ఎన్డీయే హయాంలో 17వ హైదరాబాదులో భారీ ర్యాలీని నిర్వహించనున్నట్లు చెప్పారు. త్వరలో ఎన్డీఏలోని అన్ని పార్టీలతో సమావేశం అవుతామని చెప్పారు.












Click it and Unblock the Notifications