పార్టీ అధిష్టానం ఆదేశిస్తే జగన్పై పోటీకి సిద్ధం: నర్రెడ్డి రాజశేఖరరెడ్డి
State
oi-Srinivas G
By Srinivas
|
హైదరాబాద్:
కాంగ్రెస్
పార్టీ
అధిష్టానం
ఆదేశిస్తే
మాజీ
పార్లమెంటు
సభ్యుడు
వైఎస్
జగన్మోహన్
రెడ్డిపై
పోటీకి
తాను
సిద్ధమని
వ్యవసాయ
శాఖమంత్రి
అల్లుడు
నర్రెడ్డి
రాజశేఖరరెడ్డి
ఆదివారం
ఓ
టీవిలో
ముఖాముఖి
కార్యక్రమంలో
అన్నారు.
కాంగ్రెస్
పార్టీ
బలం
ముందు
అన్ని
బలాలు
తీసిపోతాయని
ఆశాభావం
వ్యక్తం
చేశారు.
జగన్పై
నేనే
గెలుస్తానని
ఆశాభావం
వ్యక్తం
చేశారు.
కాంగ్రెస్
అజెండా
అభివృద్ధే
అన్నారు.
అభివృద్ధి
అజెండానే
నన్ను
గెలిపిస్తుందని
చెప్పారు.
నాకు
రాజకీయాలు
ప్రత్యక్షంగా,
పరోక్షంగా
ఏమీ
కొత్త
కాదన్నారు.
నాకు
నా
కుటుంబ
సభ్యులనుండి
సంపూర్ణ
సహకారం
ఉందని
చెప్పారు.
దివంగత
ముఖ్యమంత్రి
వైఎస్
రాజశేఖరరెడ్డి
కుటుంబ
సభ్యుడు
జగన్
ఒక్కరే
కాదని,
తాము
ఆయన
కుటుంబ
సభ్యులమేనని
చెప్పారు.
వైఎస్
బతికి
ఉన్నప్పుడు
విభేదాలు
లేవన్నారు.
బంధుత్వం
కన్నా
తనకు
ప్రజా
సేవే
మిన్న
అని
చెప్పారు.
నేను
తక్కువ
మాటలు
మాట్లాడి
ఎక్కువ
చేతలు
చూపించడమే
నా
శైలి
అన్నారు.
ఉప
ఎన్నికల
కోసం
ఇప్పటికే
ఊరూరా
తిరుగుతున్నామన్నారు.
ప్రాజెక్టులు
పూర్తి
చేయాలంటే
నన్ను
గెలిపించాల్సి
ఉంటుందన్నారు.