తెలంగాణపై సోనియాగాంధీ నాడు లేఖ రాశారు: బిజెపి నేత ఇంద్రసేనా రెడ్డి
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించాలంటే తెలంగాణకు చెందిన ప్రజాప్రతినిధులు అందరూ కలిసి న్యూఢిల్లీ వెళ్లి సోనియాగాంధీ ఎదుట మూకుమ్మడిగా రాజీనామాకు సిద్ధపడాలని సూచించారు. అలా అయితేనే కేంద్రం తెలంగాణ రాష్ట్రంపై దిగి వస్తుందని చెప్పారు. తెలంగాణ కోసం తెలంగాణ ప్రజాప్రతినిధులు, ప్రజలు అంతా ఒక్కటి కావాలని అన్నారు.
Comments
ఇంద్రసేనా రెడ్డి భారతీయ జనతా పార్టీ ఎన్డీయే సోనియాగాంధీ తెలంగాణ హైదరాబాద్ indrasena reddy bharatiya janata party nda sonia gandhi telangana hyderabad
Story first published: Sunday, February 6, 2011, 13:01 [IST]