పోలవరం కోసం బయలుదేరిన జగన్: ఆహ్వానం పలికిన ఎమ్మెల్యేలు
కాగా శనివారం ఫీజు రీయింబర్స్ మెంటు అందక చనిపోయిందని ఆరోపణలు వస్తున్న వరలక్ష్మి కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం జగన్ ఆదివారం ఉదయం హైదరాబాదునుండి పోలవరం సాధనా యాత్రకు రాజమండ్రికి బయలు దేరి వెళ్లారు. సాగర్ సొసైటీ వద్ద అభిమానులు, కార్యకర్తలు, జగన్ వర్గ నేతలు భారీ ఎత్తున హాజరయ్యారు.
Comments
వైఎస్ జగన్ పోలవరం అమరనాథ్ రెడ్డి శ్రీకాంత్ రెడ్డి శ్రీనివాస్ రాజమండ్రి ys jagan polavaram amarnath reddy srikanth reddy srinivas rajahmundry
Story first published: Sunday, February 6, 2011, 12:09 [IST]