రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పోలవరం కోసం బయలుదేరిన జగన్: ఆహ్వానం పలికిన ఎమ్మెల్యేలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
రాజమండ్రి: పోలవరం సాధన యాత్ర కోసం తూర్పు గోదావరి జిల్లాకు బయలుదేరిన మాజీ పార్లమెంటు సభ్యుడు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి చెందిన జగన్ వర్గం ఎమ్మెల్యేలు ఆయనకు రాజమండ్రి విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, అమరనాథ్ రెడ్డి, కె శ్రీనివాస్, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తదితరులు రాజమండ్రి ఎయిర్ పోర్టుకు వచ్చి జగన్‌కు ఘన స్వాగతం పలికారు.

కాగా శనివారం ఫీజు రీయింబర్స్ మెంటు అందక చనిపోయిందని ఆరోపణలు వస్తున్న వరలక్ష్మి కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం జగన్ ఆదివారం ఉదయం హైదరాబాదునుండి పోలవరం సాధనా యాత్రకు రాజమండ్రికి బయలు దేరి వెళ్లారు. సాగర్ సొసైటీ వద్ద అభిమానులు, కార్యకర్తలు, జగన్ వర్గ నేతలు భారీ ఎత్తున హాజరయ్యారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X