చిరంజీవి సామాజిక న్యాయం ఏమయింది: బిజెపి నేత వెంకయ్యనాయుడు
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తీవ్ర సంక్షోభంలో ఉందన్నారు. అందుకే ఎవరిని పడితే వారిని పార్టీలో చేర్చుకుంటుందని ఎద్దేవా చేశారు. ఆర్థిక మంత్రి చిదంబరం నల్లధనం విషయంలో కొత్త పెళ్లికూతురిలా మాట్లాడుతున్నారన్నారు.
Comments
వెంకయ్యనాయుడు ప్రణబ్ ముఖర్జీ నల్లధనం చిరంజీవి కాంగ్రెస్ ఏలూరు venkaiahnaidu pranab mukharjee black money chiranjeevi congress eluru
Story first published: Monday, February 7, 2011, 10:45 [IST]