చిరంజీవిని ఆడిపోసుకున్న తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు
వైయస్ జగన్ తండ్రి వైయస్సార్ అవినీతి వారసత్వాన్నే కాకుండా ముఖ్యమంత్రి వాసత్వాన్ని కూడా కోరుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. వైయస్సార్ జలయజ్ఞం ధనయజ్ఞంగా మారిందని ఆయన విమర్శించారు. అవినీతి సూత్రధారి వైయస్ రాజశేఖర రెడ్డి అని, డబ్బులు తీసుకోవడం కూడా సోనియాకు వైయస్ నేర్పించారని, ఇప్పుడు డబ్బులు తీసుకోకపోతే సోనియాకు నిద్ర పట్టడం లేదని ఆయన అన్నారు. భారతదేశానికి చెందిన 73 లక్షల కోట్ల నల్లధనాన్ని విదేశాల్లో దాచి పెట్టారని, 2జి స్పెక్ట్రమ్ స్కామ్లో 2 లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి రాజకీయానుభవం లేదని, తెలుగు కూడా సరిగా మాట్లాడలేరని ఆయన అన్నారు.
Comments
చంద్రబాబు నాయుడు తెలుగుదేశం చిరంజీవి కాంగ్రెసు గుంటూరు chandrababu naidu telugudesam chiranjeevi congress guntur
English summary
Telugudesam president N Chandrababu naidu refutes Chiranjeevi for merging Prajarajyam Party in Congress. He said Chiranjeevi has ditched poor people by merging his party in Congress. He also criticised CM Kiran Kumar Reddy for his lack of experience in politics.
Story first published: Tuesday, February 8, 2011, 12:46 [IST]