ఆ అధికారి ఆస్తులు రూ.3 కోట్లు: ఇంటిపై ఎసిబి దాడులు

రాధాకృష్ణకు మూడు ఇళ్లు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. నల్గొండలో, హయత్నగర్లో ఇళ్లు ఉన్నట్టు గుర్తించారు. నిజామాబాద్లో 10 ఎకరాల పొలం ఉన్న కాగితాలను, 9 ఫ్లాట్లు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. రాధాకృష్ణ బంధువుల ఇళ్లలో కూడా ఎసిబి అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు.












Click it and Unblock the Notifications