ఆ అధికారి ఆస్తులు రూ.3 కోట్లు: ఇంటిపై ఎసిబి దాడులు

Hyderabad
హైదరాబాద్: అక్రమ ఆస్తులు ఉన్నాయనే సూచనలు రావడంతో అవినీతి నిరోధక శాఖా అధికారులు బుధవారం హైదరాబాదులోని ఓ ప్రభుత్వ ఉద్యోగి ఇంటిపై దాడులు నిర్వహించారు. రాజధాని నగరంలోని ఉప్పల్‌లో జిహెచ్ఎంసి శానిటరీ సూపర్ వైజర్‌గా పని చేస్తున్న రాధాకృష్ణకు అక్రమ ఆస్తులు భారీగా ఉన్నట్లు ఎసిబి అధికారులు తెలుసుకున్నారు. వారు ఉదయం హబ్సీగూడలోని ఆయన ఇంటిపై దాడులు నిర్వహించారు. ఆ దాడులలో ఆయనకు మూడు కోట్ల రూపాయల ఆస్తులు గుర్తించారు.

రాధాకృష్ణకు మూడు ఇళ్లు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. నల్గొండలో, హయత్‌నగర్‌లో ఇళ్లు ఉన్నట్టు గుర్తించారు. నిజామాబాద్‌లో 10 ఎకరాల పొలం ఉన్న కాగితాలను, 9 ఫ్లాట్లు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. రాధాకృష్ణ బంధువుల ఇళ్లలో కూడా ఎసిబి అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+