చేతకాకుంటే దిగిపోండి: ఢిల్లీ ధర్నాలో విరుచుకుపడ్డ చంద్రబాబు

పెట్రో ధరలు చాలాసార్లు పెంచి ప్రజలను వంచించిందన్నారు. పెంచిన పెట్రో ధరలను వెంటనే తగ్గించకుంటే దిగిపోవాలన్నారు. కాంగ్రెసు ప్రభుత్వాలు పూర్తిగా అవినీతిలో కూరుకు పోయాయని చెప్పారు. ప్రభుత్వాలను రక్షించుకోవడానికి వాటిని చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ ధర్నాలో మాజీ ప్రధానమంత్రి దేవేగౌడ, ఎబి బర్దన్, అజిత్సింగ్, సీతారాం ఏచూరి, ప్రకాశ్ కరత్ తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications