హసన్ అలీ పారిపోకుండా చూడండి: కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం

దీంతో హసన్ అలీ దేశం విడిచి వెళ్లకుండా చూడాలని న్యాయమూర్తులు బి. సుదర్శన్ రెడ్డి, ఎస్ఎస్ నిజ్జార్లతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్ గురువారం కేంద్రాన్ని ఆదేశించింది. కేసులు నమోదైన తర్వాత నల్లధనాన్ని దాచిన వారి పేర్లను వెల్లడిస్తామని ఇచ్చిన హామీని ప్రభుత్వం ఎందుకు నిలబెట్టుకోలేదని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. హసన్ అలీ దేశంలోనే ఉన్నాడని, దేశం విడిచి వెళ్లడానికి అనుమతి ఇవ్వబోమని కేంద్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది.












Click it and Unblock the Notifications