కిరణ్ కుమార్ రెడ్డితో చంద్రబాబు కుమ్మక్కయ్యారు: హరీష్ రావు ఆరోపణ
State
oi-Pratapreddy
By Pratap
|
హైదరాబాద్:
ముఖ్యమంత్రి
కిరణ్
కుమార్
రెడ్డితో
తెలుగుదేశం
పార్టీ
అధ్యక్షుడు
నారా
చంద్రబాబునాయుడు
కుమ్మక్కయి
తెలంగాణకు
వ్యతిరేకంగా
వ్యవహరిస్తున్నారని
తెలంగాణ
రాష్ట్ర
సమితి
(తెరాస)
శాసనసభ్యుడు
హరీష్
రావు
విమర్శించారు.
తెలంగాణను
అడ్డుకోవడానికి
చంద్రబాబు
కిరణ్
కుమార్
రెడ్డితో
కలిసిపోయారని
ఆయన
శుక్రవారం
మీడియా
ప్రతినిధులతో
అన్నారు.
తెలంగాణపై
తమను
విమర్శించే
నైతిక
హక్కు
తెలుగుదేశం
తెలంగాణ
ప్రాంత
నాయకులకు
లేదని
ఆయన
అన్నారు.
తెలంగాణపై
చంద్రబాబు
వైఖరేమిటో
తేల్చాలని
ఆయన
డిమాండ్
చేశారు.
తమపై
రెండు
రాళ్లు
వేయడం
కాదు,
తెలంగాణ
కోసం
రెండు
రాళ్లు
మోయాలని
ఆయన
తెలుగదేశం
తెలంగాణ
ప్రాంత
నాయకులను
కోరారు.
తాము
చాలా
స్పష్టంగా
ఉన్నామని,
కాంగ్రెసులో
విలీనమయ్యే
ప్రసక్తే
లేదని,
కాంగ్రెసుతో
తాము
కుమ్మక్కు
కాలేదని
ఆయన
అన్నారు.
కిరణ్
కుమార్
రెడ్డితో
కుమ్మక్కు
కాకపోతే
చంద్రబాబు
ప్రభుత్వంపై
అవిశ్వాస
తీర్మానం
ఎందుకు
ప్రతిపాదించరని
ఆయన
అడిగారు.
42
మంది
శాసనసభ్యులున్నప్పుడు
చంద్రబాబు
అప్పటి
వైయస్సార్
ప్రభుత్వంపై,
స్పీకర్పై
అవిశ్వాస
తీర్మానం
ప్రతిపాదించారని,
ఇప్పుడు
70కి
పైగా
శాసనభ్యులున్నా
అవిశ్వాస
తీర్మానం
ప్రతిపాదించడానికి
ముందుకు
రావడం
లేదని,
కిరణ్
కుమార్
రెడ్డితో
తెలంగాణకు
వ్యతిరేకంగా
కలిసి
పనిచేస్తుండడం
వల్లనే
చంద్రబాబు
వెనక్కి
తగ్గుతున్నారని
ఆయన
అన్నారు.
కాంగ్రెసుతో
ఎవరు
కుమ్మక్కయ్యారో
తేల్చుకుందామని
ఆయన
సవాల్
చేశారు.
తాము
12
మంది
శాసనసభ్యులున్నామని,
అవిశ్వాసం
పెట్టాలంటే
30
మంది
శాసనసభ్యులు
కావాలని,
అందుకు
తెలుగుదేశం
శాసనసభ్యులు
కలిసి
రావాలని
ఆయన
అన్నారు.
TRS MLA Harish rao lashed out at TDP Telangana region leaders comments against his party. He accused that TDP president Chandrababu was working hand in glove with CM Kiran Kumar Reddy to oppose Telangana. He demanded TDP Telangana region MLAs to come forward to propose no - confidence motion on Congress Government.
Story first published: Friday, February 11, 2011, 16:20 [IST]