రచ్చబండ పేరుతో ప్రభుత్వం మోసం చేస్తోంది: వైయస్ జగన్ ధ్వజం

కడప జిల్లాకు బోధనా ఫీజుల కోసం 114 కోట్ల రూపాయలు కేటాయిస్తే విద్యా సంవత్సరం ముగిస్తున్నా కూడా ఒక్క పైసా విడుదల చేయలేదని, దీన్ని బట్టి ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందో అర్థం చేసుకోవచ్చునని ఆయన అన్నారు. మాట, విలువలు, విశ్వసనీయత, తెలుగింటి ఆత్మగౌరవం అనే నాలుగు అంశాలపై తాను ప్రజల ముందుకు రావాల్సి వచ్చిందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications