వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై కోర్టుకు వెళతా: షేక్ మహబూబ్ భాషా

అయితే శివకుమార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తనదిగా చెప్పుకోవడాన్ని కడప జిల్లాకు చెందిన షేక్ మహబూబ్ బాషా ఖండిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరుకు సంబంధించి తాము ఇప్పటికే కోర్టులో దావా వేశామని చెప్పారు. శివకుమార్ అదే పేరుతో పార్టీ పెట్టినట్టు చెప్పుకోవడంపై కోర్టుకు వెళ్తున్నట్టు షేక్మహబూబ్ బాషా స్పష్టం చేశారు. తమ కేసు హైకోర్టులో పెండింగ్లో ఉండగానే, ఇలా పార్టీ పేరు ఉపయోగించడం న్యాయ విరుద్ధమని, అందుకే కోర్టును ఆశ్రయిస్తున్నట్టు బాషా తెలిపారు.












Click it and Unblock the Notifications