తెలంగాణ జఠిలమైన సమస్య: అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ

రాష్ట్రపతి ప్రసంగంలో తెలంగాణ అంశం లేదని కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ ఎంపీలు ప్లకార్డులతో నిరసన తెలియజేయడం, మహాత్మాగాంధీ విగ్రహం వద్ద దీక్ష చేపట్టడాన్ని ఆయన తప్పు పట్టారు. ప్రతి ఆందోళనకు ఓ సమయం, సందర్భం ఉంటుందని చెప్పారు. ఎంపీల ఆవేదనను మేం అర్థం చేసుకున్నామని చెప్పారు. అయితే సభా మర్యాదలు పాటించాలని సూచించారు.












Click it and Unblock the Notifications