వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ జఠిలమైన సమస్య: అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Abhisek Singvi
న్యూఢిల్లీ: తెలంగాణ అంశం సున్నితమైన జఠిలమైన సమస్య ఏఐసిసి అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ సోమవారం విలేకరుల సమావేశంలో అన్నారు. తెలంగాణ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. తెలంగాణ సమస్య ఇప్పటికిప్పుడు తీరేది కాదన్నారు. తెలంగాణ సమస్య దశలవారీగా పరిష్కరించడానికి నిర్మాణాత్మక చర్యలు చేపడుతున్నామని చెప్పారు. కేంద్రం తెలంగాణ సమస్య గురించి ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ఆందోళనలు సరికాదన్నారు.

రాష్ట్రపతి ప్రసంగంలో తెలంగాణ అంశం లేదని కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ ఎంపీలు ప్లకార్డులతో నిరసన తెలియజేయడం, మహాత్మాగాంధీ విగ్రహం వద్ద దీక్ష చేపట్టడాన్ని ఆయన తప్పు పట్టారు. ప్రతి ఆందోళనకు ఓ సమయం, సందర్భం ఉంటుందని చెప్పారు. ఎంపీల ఆవేదనను మేం అర్థం చేసుకున్నామని చెప్పారు. అయితే సభా మర్యాదలు పాటించాలని సూచించారు.

English summary
AICC spokesperson Abhisek Singvi said Telangana issue is very critical. He said Central Government is thinking to solve problem. He expressed dissatisfaction over Congress and TDP MPs activity.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X