తెలంగాణ అంశాన్ని లోకసభలో ప్రస్తావించిన కెసిఆర్

తెలంగాణ తీర్మానం కోసం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సహకరించాలని కెసిఆర్ అంతకు ముందు మీడియా ప్రతినిధుల సమావేశంలో కోరారు. నాలుగు లక్షల మంది సహాయ నిరారణలో పాల్గొంటున్నట్లు ఆయన తెలిపారు. తాను వాయిదా తీర్మానం ప్రతిపాదించానని, దాన్ని అనుమతించకపోతే స్పీకర్ పోడియం వద్ద బైఠాయిస్తానని ఆయన చెప్పారు. తెలంగాణపై ఇప్పటికైనా ముఖ్యమంత్రి వాస్తవ పరిస్థితులతో కేంద్రానికి నివేదిక సమర్పించాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 9వ తేదీ ప్రకటనకు కట్టుబడాలని ఆయన డిమాండ్ చేశారు.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications