వైయస్ జగన్ ఆరోగ్యం ఆందోళనకరం: పరీక్షించిన గాంధీ వైద్యులు

గత వారం రోజులుగా జగన్ విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ప్రభుత్వం వారి ఫీజు రీయింబర్స్మెంట్స్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్ష చేస్తున్నారు. అయితే ప్రభుత్వం ఇప్పటికే కళాశాలల యాజమాన్యాలతో చర్చించి రీయింబర్స్మెంట్స్పై ఆయన దీక్షకు అతీతంగా చర్యలు తీసుకున్నది. దీంతో ప్రభుత్వం ఆయన దీక్షను బేఖాతరు చేస్తోంది. జగన్ వర్గం మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు కూడా ప్రభుత్వం జగన్ను పట్టించుకోవడం లేదని రెండు రోజులు క్రితం దీక్షా శిబిరం వద్ద ఆరోపించారు.
More From
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications