తెలంగాణ కేసులో చంద్రబాబు అప్రూవర్గా మారాలి: కెటి రామారావు

ప్రస్తుత అనిశ్చితికి కాంగ్రెసు పార్టీది సింహభాగమని, అయితే ఇందులో చంద్రబాబు పాత్ర కూడా ఉందని ఆయన అన్నారు. తెలంగాణ సమస్యకు తానే కారణమని చంద్రబాబు అంగీకరించి కాంగ్రెసును దోషిగా నిలబెట్టాలని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలకు చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కయి శాసనసభలో అవిశ్వాస తీర్మానం రాకుండా చూసుకుంటున్నాయని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications