నగదు బదిలీ ద్వారా సబ్సిడీలు, ప్రత్యక్ష పన్నులు సరళతరం: ప్రణబ్

మహిళా స్వయం సహాయక గ్రూపులకు అభివృద్ధి నిధిని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. గ్రామీణ గృహ నిర్మాణ నిధిని 3 వేల కోట్లకు పెంచుతామని ఆయన చెప్పారు. కొత్త బ్యాంకుల అనుమతికి మార్గదర్శకాలను రూపొందించనున్నట్లు ఆయన తెలిపారు. ప్రణబ్ ముఖర్జీ బడ్జెట్ ప్రతిపాదించడం ప్రారంభించగానే సెన్సెక్స్ 200 పాయింట్లు పెరిగింది. రుణాలను క్రమం తప్పకుండా చెల్లిస్తే రైతులకు 3 శాతం రాయితీ ఇస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications