మాజీ సిఎం రోశయ్యను వీడని అమీర్పేట భూమి కేటాయింపు కేసు

అత్యంత విలువైన అమీర్పేటలోని మైత్రీవనం భూమిని రోశయ్య నామమాత్రం ధరకు కేటాయించారని ఆరోపిస్తూ ఓ న్యాయవాది ఎసిబి కోర్టులో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు రోశయ్యపై, మరో 14 మందిపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని ఎసిబి కోర్టు ఇంతకు ముందు నిర్ణయించింది. దీనిపై నిందితులు హైకోర్టుకు వెళ్లారు. దీంతో ఎసిబి కోర్టు నిర్ణయంపై హైకోర్టు ఇంతకు ముందు స్టే విధించింది. తాజాగా సోమవారం ఆ స్టేను ఎత్తేసింది.












Click it and Unblock the Notifications