తీరప్రాంతమంతా ఒక్కరికే కట్టబెట్టారు: జయప్రకాష్ నారాయణ

ప్రభుత్వ నిర్ణయం వల్ల కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పాటు చేయాలనుకుంటున్న ఓడరేపు, నౌకా నిర్మాణ కేంద్రాలకు ఆటంకం కలుగుతుందని జేపీ అభిప్రాయపడ్డారు. ప్రైవేటీకరణకు తాము అడ్డుకాదని ఆయన తెలిపారు. అయితే ప్రైవేటీకరణ పేరుతో దోపిడీవిధానాన్ని అడ్డుకోవాలని తాము యత్నిస్తున్నామని వివరించారు. 2జీ స్పెక్ట్రంకంటే ఇదేమీ తక్కువ కుంభకోణం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications