చంద్రబాబుకు షాక్ ఇచ్చిన థర్మల్ పవర్ ప్రాజెక్టు బాధితులు

పోలీసులు కాల్పులు జరిపి ఇద్దరు మరణించినా నేతలు స్పందించక పోవడాన్ని వారు ప్రశ్నించారు. ఎర్రన్నాయుడుపై బాధితులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.దీంతో తీవ్ర అసహనానికి గురైన చంద్రబాబు బాధితులకు సర్దిచెప్పే ప్రయత్నాలు చేశారు. మేం చేస్తున్నది పార్టీ పరమైన పోరాటం అని, పార్టీ వేరు వ్యక్తులు వేరని ఆయన బాధితులకు నచ్చజెప్పే ప్రయత్నాలు చేశారు.












Click it and Unblock the Notifications