తెలంగాణపై స్పందించకుంటే మెరుపు సమ్మె: టిఎన్జెఏసి
ప్రభుత్వం ఎవరికైనా జీతాలు ఇస్తామంటే అడ్డుకుంటామని మేం అనలేదని అన్నారు. ప్రభుత్వం జీతాలు ఇచ్చుకోవచ్చునని చెప్పారు. అయితే మాకు జీతాల కన్నా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమని చెప్పారు. సహాయ నిరాకరణ కొనసాగిస్తున్నట్టు ఏక వ్యాఖ తీర్మానం చేశామని చెప్పారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశ పెట్టాలని కోరుతూ మేం ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ను కలవాలనుకుంటున్నామన్నారు. ఇందుకోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి అనుమతి కోసం అడిగామన్నారు. మాకు అపాయింట్మెంట్ కోసం అనుమతి వచ్చి ప్రధానితో చర్చించేదాకు సహాయ నిరాకరణ కొనసాగుతుందని హెచ్చరించారు.
Comments
English summary
TNJAC employees confirmed that they are ready to strike, if government will not respond on Telangana issue. The said they will continuing Non Co-Operation. They urged CS for Prime Minister Manmohan Singh appointment.
Story first published: Thursday, March 3, 2011, 17:15 [IST]