కార్పోరెట్ కళాశాలల కుట్రతోనే పరీక్షల నిర్వహణ: కోదండరామ్
విద్యార్థుల భవిష్యత్తును నష్టం చేసే దిశలో తెలంగాణవాదుల చర్యలు ఉన్నాయన్నట్టు ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందన్నారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా వాయిదా వేసుకోవాలని కోరుతున్నామని చెప్పారు. మేం పరీక్షలు రద్దు చేయమని అడగడం లేదని, కేవలం వాయిదా వేయమని మాత్రమే అడుగుతున్నామన్నారు. ఇంతకుముందు పరీక్షలు 15వ తేది నుండి ప్రారంభమయ్యేయని, గత ఏడాది నుండి 7వ తారీఖునుండి ప్రారంభిస్తున్నారన్నారు. కార్పోరేట్ కళాశాలలతో కుమ్మక్కయి ప్రభుత్వం పరీక్షలను ముందు నిర్వహిస్తోందన్నారు.
Comments
English summary
Telangana Political JAC chairman Kodandaram demanded state government today to postpone intermediate exams today. He accused government decision on exams date. He said some corporate colleges gaining with government activities.
Story first published: Friday, March 4, 2011, 15:00 [IST]