గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సమైక్యాంధ్రే నినాదం: నాగార్జునలో విద్యార్థి జెఏసి భేటీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

United Andhra
గుంటూరు: సమైక్యాంధ్ర విద్యార్థి ఐక్య కార్యాచరణ సమితి నేతలు మంగళవారం గుంటూరు జిల్లాలోని నాగార్జున విశ్వవిద్యాలయంలో భేటీ అయ్యారు. సమైక్యాంధ్ర భవిష్యత్తు కార్యాచరణ కోసం విద్యార్థి నేతలు భేటీ అయ్యారు. సీమాంధ్రలోని అన్ని విశ్వవిద్యాలయాలనుండి విద్యార్థి నాయకులు తరలి వచ్చారు. సీమాంధ్రకు చెందిన ఎస్వీ, శ్రీకృష్ణదేవరాయ తదితర 14 విశ్వవిద్యాలయాలనుండి విద్యార్థి నేతలు నాగార్జునకు వచ్చారు.

ఈ భేటీలో వారు సమైక్యాంధ్ర నినాదంకోసం భవిష్యత్తు కార్యాచరణ రూపొందించడానికి సిద్ధపడ్డట్టు తెలుస్తోంది. రాష్ట్రాన్ని సమైక్యాంగానే ఉంచాలనే వారు కేంద్రాన్ని డిమాండ్ చేయడానికి వారు కార్యాచరణనను నిర్వహించడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. కేంద్రం ప్రత్యేక తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే కేంద్రంపై ఒత్తిడి తేవడానికి సీమాంధ్ర ప్రజాప్రతినిధులు రాజీనామాలకు కూడా సిద్ధం కావాలని వారు డిమాండ్ చేయడంతో పాటు పలు కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధపడుతన్నట్లుగా తెలుస్తోంది.

English summary
Student United Andhra Joint Action Committee met today in Nagarjuna University today. Fourteen universities student leaders met. They chalked out of strategy for United Andhra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X