ఈస్ట్ కోస్ట్ ప్రాజెక్టు: వైయస్ జగన్పై విరుచుకుపడిన శంకర రావు

దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే సోంపేట పవర్ ప్రాజెక్టుకు, ఈస్ట్ కోస్ట్ పవర్ ప్రాజెక్టుకు భూమిని కేటాయిస్తూ రెండు ఉత్తర్వులు జారీ అయ్యాయని ఆయన చెప్పారు. నాగార్జున కన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలోని సోంపేట పవర్ ప్రాజెక్టుకు 900 ఎకరాలు, ఈస్ట్ కోస్ట్ పవర్ ప్రాజెక్టుకు 1100 ఎకరాలు కేటాయిస్తూ జీవోలు జారీ అయినట్లు ఆయన తెలిపారు. విచారణ జరిపిస్తే ఆ పాపం ఎవరిదో బయటపడుతుందని ఆయన అన్నారు. సోంపేట, కాకర్లపల్లి ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ వైయస్ హయాంలో కూడా ప్రజలు ఆందోళన చేశారని ఆయన గుర్తు చేశారు.
More From
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications