తెలంగాణ తల్లి విగ్రహం ధ్వంసం: కాంగ్రెసు, తెరాస రగడ
కాగా మెదక్ జిల్లా హత్నూర్ మండలంలోని దౌల్తాబాద్ మండలంలో మంగళవారం ఉదయం తెలంగాణ తల్లి విగ్రహాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విగ్రహాన్ని స్వయంగా తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు ఆవిష్కరించారు. కాగా విగ్రహం ధ్వంసం చేసినందుకు నిరసనగా మంగళవారం హత్నూర్ మండలం బంద్కు తెలంగాణ జెఏసి పిలుపునిచ్చింది.
Comments
English summary
MLAs Chennamaneni Ramesh and Pocharam Srinivas Reddy were condemned that the Congress put placards at where as Telangana Talli statue destroyed. They said destroyed was unfortunate.
Story first published: Tuesday, March 8, 2011, 11:10 [IST]