భూవివాదం కేసులో మాజీ సిఎం రోశయ్యపై ఎసిబి కేసు

అమీర్పేటలోని మైత్రీవనం సమీపంలో ఉన్న ఈ ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు కేటాయించడంలో దాదాపు రెండు వందల కోట్ల రూపాయలు చేతులు మారినట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. రోశయ్యపై ఐపిసి 404, 409, 420, 120బీ అవీనితి నిరోధక చట్టం 11, 12, 13 సెక్టర్ల కింద ఎసిబి కేసు నమోదు చేసింది.












Click it and Unblock the Notifications