జపాన్ సునామీ మృతులు 19 మంది, అంతా నేలమట్టం

నష్టం అంతు లేకుండా జరిగిందని, వివరాలు సేకరించడం ఇంత త్వరగా సాధ్యం కదాని ఏజెన్సీ అధికారులు చెబుతున్నారుూ. పుకుషిమా పర్ఫెక్చర్లో నాలుగు మిలియన్ల ఇళ్లు విద్యుత్ లేక అంధకారంలో చిక్కుకున్నాయి. పిలిప్పైన్స్, తైవాన్, ఇండోనేషియాలకు కూడా సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. అప్రమత్తంగా ఉండాలని పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం కొలంబియా, పెరూలకు సూచించింది. భూకంపం తర్వాత కూడా టోక్యోలో పలు ప్రకంపనాలు చోటు చేసుకున్నాయి. దీంతో ప్రజలు బీతిల్లి వీధుల్లోకి వచ్చారు. ప్రజలు గజగజ వణికిపోయారు.
More From
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications