జగన్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ స్థాపనకు ఎన్నికల కమిషన్ కొర్రీ

తనకు ఎన్నికల సంఘం ఇచ్చిన నోటీసుకు జగన్ వివరణ ఇచ్చారు. తాను సమావేశం నిర్వహించడం లేదని, తన తండ్రి సమాధి వద్ద తన తల్లి, తాను పార్టీ పతాకను మాత్రమే ఆవిష్కరించుకుంటామని, సమావేశం నిర్వహించడం లేదని ఆయన చెప్పారు. ఎన్నికల సంఘం ఆంక్షలపై హైకోర్టుకు వెళ్లాలని జగన్ వర్గానికి చెందిన నాయకులు ఆలోచిస్తున్నారు.












Click it and Unblock the Notifications