వైయస్సార్ కాంగ్రెసు జెండా ఆవిష్కరణ, జగన్ పార్టీ ఆవిర్భావం

జెండాలోని నీలం యువత చైతన్యానికి, తెలుపు శాంతికి, ఆకుపచ్చ వ్యవసాయానికి ప్రతీకలు. వైయస్సార్ చిత్రపటం చుట్టూ వైయస్ పాలనలో ప్రవేశపెట్టిన సంక్షేమపథకాలను చేర్చారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉండడంతో తన తల్లితో కలిసి తాను ఒక కుటుంబ కార్యక్రమంగానే జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేసుకుంటానని వైయస్ జగన్ అంతకు ముందు ఎన్నికల సంఘానికి తెలియజేశారు. అయితే, ఈ కార్యక్రమానికి పెద్ద యెత్తున ప్రజలు తరలి వచ్చారు. శాసనసభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
More From
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications