కిరణ్ కుమార్ రెడ్డికి షాక్, వైయస్ జగన్ అభ్యర్థికి మద్దతు
చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, కుతూహలమ్మ, రవి, షాజహాన్ కాంగ్రెసు అభ్యర్థికి వ్యతిరేకంగా పనిచేశారని, వైయస్ జగన్ అభ్యర్థులకు పనిచేశారని, ఇందుకుగాను బెంగళూర్లో క్యాంప్ నిర్వహించారని సుధాకర్ వివరించారు. తమకు మంత్రి పదవులు దక్కకపోవడంతో పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, కుతూహలమ్మ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా పని చేస్తూ వస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ దాన్ని కొనసాగించారని అంటున్నారు.
Comments
English summary
CM Kirankumar Reddy has faced opposition in his own district Chittoor in MLC election. DCC president Sudhakar complained to PCC against Congress MLAs Peddireddy Ramachandra Reddy, Kuthuhalamma, Ravi and Shajahan.
Story first published: Tuesday, March 15, 2011, 10:44 [IST]