హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టాంక్‌బండ్‌పై ఓయు జెఏసి పోస్టర్లు: తెలంగాణ విగ్రహాలు పెట్టాలని డిమాండ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

OU JAC
హైదరాబాద్: టాంక్‌బండ్‌పైన మంగళవారం ఉదయం తెలంగాణకు అనుకూలంగా పోస్టర్లు వెలిశాయి. కూలిన విగ్రహాల స్థానంలో కొత్త విగ్రహాలు పెట్టాలని, అయితే అవి తెలంగాణ వారి విగ్రహాలే పెట్టాలని డిమాండ్ చేస్తూ ఉస్మానియా విశ్వవిద్యాలయ జాయింట్ యాక్షన్ కమిటీ విద్యార్థులు టాంక్‌బండ్‌పై పోస్టర్లు వేశారు. ఈ నెల 10వ తారీఖున మిలియన్ మార్చ్ సందర్భంగా అన్నమయ్య, శ్రీకృష్ణ దేవరాయలు తదితర విగ్రహాల వద్ద ఓయు జెఏసి పోస్టర్లు అంటించింది.

కూల్చబడిన విగ్రహాల స్థానంలో మళ్లీ వాటినే నిర్మిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తెలంగాణకు చెందిన చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, కొమురం భీం తదితరుల విగ్రహాలను పెట్టాలని వారు డిమాండ్ చేశారు. కేవలం సీమాంధ్ర విగ్రహాలు పెడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

English summary
OU JAC sticked posters on tank bund. They demanded to install Telangana leaders statues instead of Andhra leaders statues.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X