టాంక్బండ్పై ఓయు జెఏసి పోస్టర్లు: తెలంగాణ విగ్రహాలు పెట్టాలని డిమాండ్
కూల్చబడిన విగ్రహాల స్థానంలో మళ్లీ వాటినే నిర్మిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తెలంగాణకు చెందిన చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, కొమురం భీం తదితరుల విగ్రహాలను పెట్టాలని వారు డిమాండ్ చేశారు. కేవలం సీమాంధ్ర విగ్రహాలు పెడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
Comments
English summary
OU JAC sticked posters on tank bund. They demanded to install Telangana leaders statues instead of Andhra leaders statues.
Story first published: Tuesday, March 15, 2011, 10:27 [IST]