జపాన్ ఫుకుషిమా రియాక్టర్లలో తాజాగా మరో పేలుడు

చెలరేగిన మంటలు తగ్గినట్లే తగ్గి మళ్లీ ఎక్కువవడం చూసి అధికారులు అణుకేంద్రం పరిసరాల్లో 30 కి.మీ. వరకు ప్రజలను ఇళ్ల నుంచి బయటకు రావద్దని హెచ్చరించారు. లేదా ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోవలసిందిగా సూచిస్తున్నారు. ఆ ప్రాంతం మీదుగా విమానాల రాకపోకల్ని కూడా నిషేధించారు.ఎగిసి పడుతున్న మంటలను ఆపడానికి అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తోంది. వేడెక్కుతున్న ప్లాంట్లపై హెలికాప్టర్లతో చల్లటినీరు చల్లాలని న్యూక్లియర్ వాచ్డాగ్ ఏజెన్సీ సూచించింది.
ఫుకుషిమా కేంద్రంలో మొత్తం ఆరు న్యూక్లియర్ రియాక్టర్లున్నాయి. ఒకటి, మూడు రియాక్టర్లున్న భవనాల్లో శని, సోమ వారాల్లో పేలుళ్లు సంభవించాయి. మంగళవారం రెండో రియాక్టరు ఉన్న భవనంలో పేలుడు సంభవించింది. తాజాగా నాలుగో సారి నాలుగో రియాక్టర్ వద్ద పేలుడు జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదాల కారణంగా పరిసరాల్లో రేడియేషన్ వ్యాప్తిని జపాన్ భద్రతా వ్యవస్థతో పాటు అంతర్జాతీయ సంస్థలు సైతం ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నాయి.
-
ఈ రాశి వారికి ఆస్తి తగాదాలు తప్పవు..!! -
బుమ్రా బౌలింగ్.. అంత ఏం లేదు: వైభవ్ సూర్యవంశీ -
కుప్పకూలిన Gold ETF.. 18 ఏళ్లలో అతిపెద్ద పతనం.. -
తన భార్య గురించి విజయ్ సంచలన కామెంట్స్. 30 ఏళ్లు ఎదురుచూసి! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
Humsafar Express: శ్రీకాకుళం-తిరుపతి కొత్త వీక్లీ ఎక్స్ ప్రెస్-ఆ రోజు నుంచే..! -
సెకెనుకు 40,000 కి. మీ వేగంతో.. భూమి వైపు -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
ఏపీలో ఈ నియోజకవర్గాలు ఇక మహిళలకే, సీనియర్లు.. మంత్రుల స్థానాలు ఔట్..!! -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!! -
అది ఇస్త్రీ కొట్టా ? సాఫ్ట్ వేర్ కంపెనీనా ?? .. అకౌంట్ లో రూ.598 కోట్లు !! -
టోల్ కక్కండి- రేట్ ఖరార్ చేసిన ఇరాన్












Click it and Unblock the Notifications