జపాన్ ఫుకుషిమా రియాక్టర్లలో తాజాగా మరో పేలుడు

చెలరేగిన మంటలు తగ్గినట్లే తగ్గి మళ్లీ ఎక్కువవడం చూసి అధికారులు అణుకేంద్రం పరిసరాల్లో 30 కి.మీ. వరకు ప్రజలను ఇళ్ల నుంచి బయటకు రావద్దని హెచ్చరించారు. లేదా ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోవలసిందిగా సూచిస్తున్నారు. ఆ ప్రాంతం మీదుగా విమానాల రాకపోకల్ని కూడా నిషేధించారు.ఎగిసి పడుతున్న మంటలను ఆపడానికి అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తోంది. వేడెక్కుతున్న ప్లాంట్లపై హెలికాప్టర్లతో చల్లటినీరు చల్లాలని న్యూక్లియర్ వాచ్డాగ్ ఏజెన్సీ సూచించింది.
ఫుకుషిమా కేంద్రంలో మొత్తం ఆరు న్యూక్లియర్ రియాక్టర్లున్నాయి. ఒకటి, మూడు రియాక్టర్లున్న భవనాల్లో శని, సోమ వారాల్లో పేలుళ్లు సంభవించాయి. మంగళవారం రెండో రియాక్టరు ఉన్న భవనంలో పేలుడు సంభవించింది. తాజాగా నాలుగో సారి నాలుగో రియాక్టర్ వద్ద పేలుడు జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదాల కారణంగా పరిసరాల్లో రేడియేషన్ వ్యాప్తిని జపాన్ భద్రతా వ్యవస్థతో పాటు అంతర్జాతీయ సంస్థలు సైతం ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నాయి.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications