అస్తి పన్ను కట్టక పోవడంతో స్కూల్ సీజ్: తోపులాట, ఉద్రిక్తత

దీంతో పాఠశాల యాజమాన్యం వారిని అడ్డుకునే ప్రయత్నాలు చేసింది. ఇరువర్గాల మధ్య వాగ్వాదం తారాస్థాయికి చేరడంతో తోపులాట జరిగింది. ఇదిలా ఉండగా ఈ పాఠశాల ఢిల్లీ బేస్ట్ పాఠశాల. ఇక్కడ పదవ తరగతి వరకు ఉంది. అయితే మరికొద్ది రోజుల్లో పరీక్షలు ఉండటంతో విద్యార్థులు పరీక్షలకు సిద్ధమవుతున్నారు. ఈ సమయంలో పాఠశాలను మూసి వేయించడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.












Click it and Unblock the Notifications