వైయస్ జగన్పై అహ్మదుల్లా సీరియస్, జానీ ఓటమికి కుట్ర

జానీకి వ్యతిరేకంగా పనిచేసి వైయస్ జగన్ ఏం సాధించారని ఆయన ప్రశ్నించారు. మహ్మద్ జానీకి వ్యతిరేకంగా వ్యవహరించి వైయస్ జగన్ మైనారిటీల మనోభావాలను దెబ్బ తీశారని ఆయన వ్యాఖ్యానించారు. జానీని ఓడించడానికి వైయస్ జగన్ కుట్ర చేశారని ఆయన ఆరోపించారు. క్రాస్ వోటింగ్కు పాల్పడి జానీ ఓడించడానికి ప్రయత్నించినవారిపై కాంగ్రెసు అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని ఆయన హెచ్చరించారు. కాంగ్రెసులోని ఉంటూ కాంగ్రెసునే వెన్నుపోటు పొడిచినవారిని దేవుడు క్షమించడని ఆయన అన్నారు.
More From
-
పాదయాత్ర 2.0 పై మారిన జగన్ ఆలోచన, పార్టీ ప్లీనరీ అక్కడే..!! -
జగన్ పై అటాక్ కు కాదేదీ అనర్హం ? తండ్రి పాదయాత్రనూ వాడేస్తున్న షర్మిల..! -
పాదయాత్ర ఇంకా ముందే ప్రారంభం: 'మావిగన్' ఆషామాషీగా చెప్పలేదు- జగన్..!! -
విజయవాడ ఉగ్ర కుట్ర కేసు: ఇన్స్టా రీల్స్ వెనుక భయంకరమైన కోణం? -
హైదరాబాద్ ప్రయాణీకులకు TGSRTC బిగ్ అప్డేట్, బస్టాపుల్లో కీలక మార్పులు..!! -
హోటల్ మేనేజ్మెంట్ లో ఆన్ లైన్ శిక్షణ, ఉద్యోగాలు- అర్హతలు..!! -
హాట్ సమ్మర్ లో ఈ కూల్ ప్రదేశాలను చుట్టేయండి.. హైదరాబాద్ కు దగ్గరలోనే.. -
HYDRA : రూ.1200 కోట్ల భూమిని కాపాడిన హైడ్రా.. -
AP Inter Results 2026: ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే ? బోర్డు క్లారిటీ..! -
పేలిన బంగారం ధరల బాంబు- తారాజువ్వ -
IPL 2026: ముంబై ఇండియన్స్ కొంపముంచిన బుడ్డోడు! -
చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ ఉపశమనం- పులి వచ్చింది












Click it and Unblock the Notifications