రాజకీయ నాయకులే తెలంగాణకు అడ్డు: యోగా గురు బాబా రామ్దేవ్

తెలంగాణ అంశంపై కేంద్రం ఇంకా నాన్చుడు ధోరణితో ఉంటే శాంతిభద్రతల సమస్యలు తలెత్తే అవకాశముందని ఆయన హెచ్చరించారు. కేంద్రం వెంటనే తెలంగాణపై నిర్ణయం తీసుకోవాలని అన్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానని ఆయన మరోమారు స్పష్టం చేశారు. కేవలం ఆధ్యాత్మికతను ప్రచారం చేయడమే తన లక్ష్యమని చెప్పారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ పటిష్టతకే తాను ప్రచారం చేస్తున్నానని చెప్పారు.












Click it and Unblock the Notifications