వైయస్ జగన్కు పరీక్ష: మేలో కడప, పులివెందుల ఉప ఎన్నికలు

ఉప ఎన్నికల నోటిఫికేషన్ తమిళనాడు, కేరళ, పశ్చిమబెంగాల్, అసోం, పాండిచ్చేరి ఎన్నికల దృష్ట్యా ఆలస్యం అయినట్లుగా తెలుస్తోంది. కడప, పులివెందులతో పాటు దేశవ్యాప్తంగా పది రాష్ట్రాల్లో పలు నియోజకవర్గాలలో జరగనున్న ఉప ఎన్నికలకు కూడా నోటిఫికేషన్ విడుదల చేసి అన్నింటిని ఒకేసారి నిర్వహించాలనే యోచనలో ఈసీ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఉప ఎన్నికల నోటిఫికేషన్ వెలువడితే ఇక బాబాయ్, వ్యవసాయ శాఖమంత్రి వివేకానందరెడ్డి, అబ్బాయ్ వైయస్ జగన్ మధ్య కడప జిల్లాలో రాజకీయ యుద్ధం ప్రారంభమయినట్లే.
More From
-
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!! -
ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన హీరో అతనే.. రూ.45 కోట్లతో బడ్జెట్ - రూ. 60 వేలు కలెక్షన్స్ !












Click it and Unblock the Notifications