వైయస్ జగన్కు పరీక్ష: మేలో కడప, పులివెందుల ఉప ఎన్నికలు

ఉప ఎన్నికల నోటిఫికేషన్ తమిళనాడు, కేరళ, పశ్చిమబెంగాల్, అసోం, పాండిచ్చేరి ఎన్నికల దృష్ట్యా ఆలస్యం అయినట్లుగా తెలుస్తోంది. కడప, పులివెందులతో పాటు దేశవ్యాప్తంగా పది రాష్ట్రాల్లో పలు నియోజకవర్గాలలో జరగనున్న ఉప ఎన్నికలకు కూడా నోటిఫికేషన్ విడుదల చేసి అన్నింటిని ఒకేసారి నిర్వహించాలనే యోచనలో ఈసీ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఉప ఎన్నికల నోటిఫికేషన్ వెలువడితే ఇక బాబాయ్, వ్యవసాయ శాఖమంత్రి వివేకానందరెడ్డి, అబ్బాయ్ వైయస్ జగన్ మధ్య కడప జిల్లాలో రాజకీయ యుద్ధం ప్రారంభమయినట్లే.
More From
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications