ఎమ్మార్పీఎస్ ఛలో అసెంబ్లీ ఉద్రిక్తం, కార్యకర్తల అరెస్టు

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అందుకు ముందుకు రావాలన్నారు. వారిని గమనించిన పోలీసులు వారిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా వారు ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళకారులను అరెస్టు చేసి పోలీసు స్టేషన్కు తరలించారు.












Click it and Unblock the Notifications