అనుకున్నదొకటి, అయింది మరోటి: ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై డి శ్రీనివాస్

ప్రలోభాలు ఎన్నికలలో ఎంత మేరకు ప్రభావితం చూపిస్తాయో అందరికీ తెలిసిందే అన్నారు. ఏమైనా పొరపాట్లు ఉంటే సరిదిద్దుకుంటామని చెప్పారు. క్రాస్ ఓటింగ్పై నిజనిర్ధారణ చేసుకున్న తర్వాతే మాట్లాడుతానన్నారు. వాస్తవాలు తెలియకుండా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సొంత జిల్లా చిత్తూరులో ఓటమికి కూడా రిపోర్టులు తెప్పించాక మాట్లాడతామని చెప్పారు.












Click it and Unblock the Notifications