జగన్ రాష్ట్రాన్ని దోచాడు ముఖ్యమంత్రి ఐతే ఇక అంతే: విహెచ్

కాంగ్రెసు అవినీతిని సహించదన్నారు. 2జి స్పెక్ట్రంలో డిఎంకె అవినీతిని, ఆదర్శ్ కుంభకోణంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రిని, కామన్వెల్తు కుంభకోణంలో సురేష్ కల్మాడీపై కాంగ్రెసు పార్టీ వేటు వేసిన విషయాన్ని గుర్తు చేశారు. కాంగ్రెసు పార్టీ ప్రజల విశ్వాసాన్ని నిరూపించుకోవాలంటే జగన్ ఆస్తులపై విచారణ చేయించాలన్నారు. తండ్రి ఉండగానే జగన్ రాష్ట్రాన్ని దోచుకున్నారని, ఇక ఆయన పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం ఉంటుందా అని అన్నారు.
తండ్రి ముఖ్యమంత్రిగా ఉండటాన్ని ఆయన అడ్వాంటేజ్గా తీసుకొని సంపాదించారని ఆరోపించారు. వైయస్ మరణించినందువల్ల ఆయనపై తానేమీ వ్యాఖ్యానించనని చెప్పారు. జగన్ ప్రజలకు తాను ఎలా డబ్బు సంపాదించానో బయట పెట్టాలన్నారు. ప్రజలు అమాయకులు కాదన్నారు. వారికి అన్నీ తెలుసన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమికి, అవినీతికి సంబంధం లేదన్నారు.
More From
-
Pawan Khera: కాంగ్రెస్ నేత పవన్ ఖేరాకు సుప్రీం షాక్-తెలంగాణ హైకోర్టు బెయిల్ పై..! -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా












Click it and Unblock the Notifications