రూ. 38 కోట్ల విలువ చేసే భూమే లాయర్ హత్యకు కారణం

సంజీవరెడ్డి, దశరథ రెడ్డిలకు మధ్య చాలా కాలంగా భూవివాదం చెలరేగుతోంది. సంజీవ రెడ్డి తరఫున ఆశోక్ రెడ్డి కేసు వాదిస్తున్నాడు. ఈ కేసులో తాము ఓడిపోతున్నామనే కక్షతో సంజీవ రెడ్డికి చెందిన దుండగులు ఈ హత్యకు పాల్పడినట్లు ఆరోపిస్తున్నారు. అశోక్ రెడ్డి హత్య కేసులో నలుగురు నిందితులు పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం.
More From
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications