రూ. 38 కోట్ల విలువ చేసే భూమే లాయర్ హత్యకు కారణం

సంజీవరెడ్డి, దశరథ రెడ్డిలకు మధ్య చాలా కాలంగా భూవివాదం చెలరేగుతోంది. సంజీవ రెడ్డి తరఫున ఆశోక్ రెడ్డి కేసు వాదిస్తున్నాడు. ఈ కేసులో తాము ఓడిపోతున్నామనే కక్షతో సంజీవ రెడ్డికి చెందిన దుండగులు ఈ హత్యకు పాల్పడినట్లు ఆరోపిస్తున్నారు. అశోక్ రెడ్డి హత్య కేసులో నలుగురు నిందితులు పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications