భారత్ - పాక్ పోరు నేపథ్యంలో జోరుగా బెట్టింగ్లు: 60 మంది అరెస్టు

భారత్ - పాకిస్తాన్ మధ్య పోరు అంటే ఎంత ఉత్కంఠ భరితంగా ఉంటుందో అందరికీ తెలిసిందే. దానిని బూకీలు సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారు. పోలీసులు బిజీ ఏరియాలో, షాపింగ్ ఏరియాల్లో ప్రత్యేక నిఘా పెట్టారు. బెట్టింగులు ఆన్లైన్, ఎస్సమ్మెస్ల ద్వారా కూడా జరుగుతున్నందువల్ల పోలీసులు అప్రమత్తమయ్యారు. బెట్టింగుల ప్రభావం కేవలం హైదరాబాదులోనే కాకుండా రాష్ట్రంలోని పలు ముఖ్య పట్టణాలలో ఉన్నందున అక్కడ కూడా పోలీసులు దృష్టి సారించారు.
More From
-
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
అప్పటి వరకూ పాకిస్థాన్ కు నో వాటర్: భారత్ సంచలనం -
ప్రపంచంలోనే తొలి స్థానంలో పాకిస్థాన్.. ఆ ఒక్క విషయంలో.. -
లష్కరే తోయిబా ఉగ్రవాది హత్య.. చంపేసింది సొంత కుటుంబ సభ్యులే! -
ఇరాన్ పై దాడికి పాకిస్తాన్ ? తెరపైకి సౌదీతో రక్షణ ఒప్పందం..! -
హైదరాబాద్ లో 'స్నో వరల్డ్'.. మంచులో ఫుల్ ఎంజాయ్.. తక్కువ ధరకే..! -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు












Click it and Unblock the Notifications