పాక్ - భారత్ సెమీ పైనల్: పాకిస్తానీ కమెడియన్ హఠాన్మరణం

లియాఖత్ 1973లో తన కెరీర్ను ప్రారంభించారు. ఆయన 250కి పైగా టెలివిజన్ నాటకాల్లో నటించాడు. ప్రపంచవ్యాప్తంగా అనేక రంగస్థల ప్రదర్శనలు కూడా ఇచ్చాడు. అతని తొలి సినిమా ఖైద్. అతను నటించిన తొలి నాటకం తుమ్ క్యా జనో. అతను పలు పేరడీ సినిమాల్లో నటించాడు.
మొహాలీలో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచులో భారత్ పాకిస్తాన్పై 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచును భారత ప్రధాని మన్మోహన్ సింగ్, పాకిస్తాన్ ప్రధాని యూసుఫ్ రజా గిలానీ కూడా తిలకించారు. వీరిద్దరు ఈ సందర్భంగా చర్చలు కూడా జరిపారు. ఫైనల్ మ్యాచులో భారత్ శనివారంనాడు శ్రీలంక క్రికెట్ జట్టును ఎదుర్కుంటుంది.
More From
-
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!! -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..?












Click it and Unblock the Notifications