Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వైయస్ఆర్‌ను రోగ్ అన్న ఎకనామిక్ టైమ్స్‌: పత్రికకు ఉండవల్లి నోటీసులు

Undavalli Arunkumar
న్యూఢిల్లీ: రాజమండ్రి పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ జాతీయ మీడియాపై భగ్గుమన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డిపై ఓ పత్రిక చేసిన వ్యాఖ్యలను ఉండవల్లి అరుణ్ కుమార్ తీవ్రంగా నిరసించారు. ఆ పత్రికపై విరుచుకు పడ్డారు. జాతీయ పత్రిక అయిన ఎకనామిక్ టైమ్స్ దివంగత ముఖ్యమంత్రి వైయఆర్ గురించి రాస్తూ ఆయన పథకాలు, పరిపాలన తదితర విషయాలను ప్రస్తావిస్తూ రోగ్ అనే వ్యాఖ్యంతో వైయస్ఆర్‌ను సంభోదించింది.

దీనిపై ఉండవల్లి ఆగ్రహోద్రులయ్యారు. ఆ మీడియాపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో యూపిఎ ప్రభుత్వాన్ని రెండుసార్లు అధికారంలోకి తీసుకు రావడానికి కృషి చేసిన వైయస్‌పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. వైయస్ రాష్ట్రంలో సుపరిపాలన అందించారన్నారు. ఈ విషయంపై ఉండవల్లి కోర్టుకు కూడా వెళ్లారు. పత్రికకు, యాజమాన్యానికి ఉండవల్లి లీగల్ నోటీసులు పంపించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+