వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2జి స్పెక్ట్రమ్ స్కామ్‌లో అనిల్ అంబానీనీ ప్రశ్నించిన పిఎసి

By Pratap
|
Google Oneindia TeluguNews

Anil Ambani
న్యూఢిల్లీ: 2జి స్పెక్ట్రమ్ కుంభకోణంలో పార్లమెంటు ప్రజాపద్దుల కమిటీ (పిఎసి) రిలయన్స్ కమ్యూనికేషన్స్ చైర్మన్ అనిల్ అంబానీని ప్రశ్నించింది. అనిల్ అంబానీ మంగళవారం పిఎసి ముందు హాజరయ్యారు. బిజెపి సీనియర్ నాయకుడు మురళీ మనోహర్ జోషీ నేతృత్వంలోని పిఎసి ఎటిసలాట్ డిబి టెలికం సిఇవో అనిల్ జామ్‌ను కూడా ప్రశ్నించింది.

పిఎసి సోమవారంనాడు టాటా సన్స్ చైర్మన్ రతన్ టాటాను, కార్పొరేట్ లాబీయిస్టు నీరా రాడియాను ప్రశ్నించింది. టాటాను మూడు గంటలపాటు, నీరా రాడియాను రెండు గంటల పాటు పిఎసి ప్రశ్నించింది. ఎస్ - టెల్ సిఇవో శామిక్ దాస్, యునిటెక్ వైర్లెస్ మేనేజింగ్ డైరెక్టర్ సిగ్వే బ్రెక్కే కూడా పిఎసి ముందు హాజరయ్యే అవకాశాలున్నాయి.

English summary
Reliance Communications chairman Anil Ambani was on Tuesday questioned by Parliament's Public Accounts Committee in connection with alleged irregularities in the 2G spectrum allocation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X