సత్యసాయి ట్రస్టు వ్యవహారంలో ప్రభుత్వం జోక్యం చేసుకోదు: రఘవీరా

ట్రస్టు స్వాధీనం ప్రయత్నంలో భాగంగా ఎవరినీ అక్కడకు పంపించలేదన్నారు. భగవాన్ సత్యసాయి ఆరోగ్యం కోసం అక్కడి వైద్యులకు సాయం అందించే ఉద్దేశ్యంతో హెల్త్ సెక్రటరీ రమేష్ను సహాయకుడిగా పంపించామని చెప్పారు. ఐఏఎస్ సుబ్రహ్మణ్యంను కూడా అక్కడ ట్రస్టు వారికి సహాయ సహకారాలు అందించడానికి పంపించామని చెప్పారు.












Click it and Unblock the Notifications