వైయస్ జగన్ శిబిరంతోనూ కందుల బ్రదర్స్ మంతనాలు

కాంగ్రెసులో చేరే విషయాన్ని వాయిదా వేసి కందుల సోదరులు బుధవారం రాత్రి వైయస్ జగన్ వర్గం నాయకులతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. తాము వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతామని, అయితే 2014 ఎన్నికల్లో కడప పార్లమెంటు సీటు నుంచి పోటీ చేసే అవకాశాన్ని తమకు ఇవ్వాలని కందుల సోదరులు వారితో చెప్పినట్లు తెలుస్తోంది. దానికి వైయస్సార్ కాంగ్రెసు నాయకులు అంగీకరించలేదని అంటున్నారు. ఇదే సమయంలో కాంగ్రెసు నాయకుల నుంచి ఒత్తిడి పెరుగుతూ వచ్చింది. దీంతో ఎట్టకేలకు వారు నిర్ణయం తీసుకుని గురువారం మధ్యాహ్నం కాంగ్రెసులో చేరిపోయారు.
కాగా, ఇప్పటికీ కడప పార్లమెంటు సీటు నుంచి కాంగ్రెసు అభ్యర్థిగా పోటీ చేయడానికి కందుల రాజమోహన్ రెడ్డి నిరాకరిస్తున్నట్లు సమాచారం. అయితే, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆయనను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. రాజమోహన్ రెడ్డి వినకపోతే కందుల శివానంద రెడ్డిని పోటీకి దించే ఆలోచనలో కాంగ్రెసు నాయకత్వం ఉంది. కందుల సోదరులు కాకపోతే తప్పనిసరి పరిస్థితిలో రాష్ట్ర మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి పోటీ చేయాల్సి రావచ్చు. తమ కాంగ్రెసు కడప అభ్యర్థి రవీంద్రా రెడ్డేనని శాసనసభ్యుడు వీరశివా రెడ్డి అంటున్నారు.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్












Click it and Unblock the Notifications